Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం నిద్ర గురించి తెలుసా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (19:05 IST)
సాధారణంగా మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటాము. అనేక రకాల పని ఒత్తిడి కారణంగా, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉండడం, అందుకు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. అలాగే యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 
 
సాయంత్రం, రాత్రి సమయం వరకు పని చేసే వాళ్లకు ఇది దోహదపడుతుంది. చాలా సహాయకరంగా మారుతుంది. ఎప్పుడైతే మన శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం ద్వారా, పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా పని చేసి ఒక గంట నిద్రపోవడం ద్వారా మనం ఆహారం తీసుకున్న తర్వాత ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది, అదే విధంగా మనం ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments