Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో నువ్వుల ఉండల్ని తీసుకోవాల్సిందే.. లేకుంటే..?

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:42 IST)
శీతాకాలంలో నువ్వులను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు తప్పవు. జలుబు, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే.. నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి సమకూరుతుంది. 
 
అలాగే నువ్వుల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నువ్వుల్లో వుండే ఇనుము.. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇంకా యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా వుంచుతుంది. 
 
నువ్వుల్లోని పీచు, జింక్, క్యాల్షియం, రక్తనాళాలు, ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా వుంచి జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. నువ్వుల్లోని మెగ్నీషియం రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చలికాలంలో రోజుకు రెండేసి నువ్వుల వుండల్ని తినాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments