పరగడుపునే అర లీటరు మంచినీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసు

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (19:19 IST)
పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
 
2. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
 
3. ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
 
4. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ మెరుగుపడుతుంది. శ్వేత ధాతువులను  సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments