Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపునే అర లీటరు మంచినీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసు

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (19:19 IST)
పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
 
2. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
 
3. ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
 
4. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ మెరుగుపడుతుంది. శ్వేత ధాతువులను  సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments