Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 10 మే 2024 (19:19 IST)
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి.
ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
ఒక గ్లాసు మునగ ఆకులపొడి నీటిని తాగితే శరీరానికి అవసరమైన శక్తిని అందించవచ్చు.
మునగ ఆకులు ఇనుము యొక్క గొప్ప మూలం, ఇది మన కణాలు, కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి దోహదం చేస్తుంది.
కప్పు నీటిలో టీ స్పూన్ మునగాకు పొడి వేసి 5 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

తర్వాతి కథనం
Show comments