Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామిడి పండు తిన్న వెంటనే ఈ 5 పదార్థాలు తినకూడదు, ఎందుకు?

Advertiesment
Mango

సిహెచ్

, బుధవారం, 8 మే 2024 (21:32 IST)
మామిడి పండు సీజన్ వచ్చేసింది. తీయటి మామిడి పండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు, తాగితే కడుపు నొప్పి, ఎసిడిటీ వస్తుంది.
మామిడి పండు తిన్న అర్థగంట తర్వాత మంచి నీళ్లు తాగాలి.
మామిడి పండుతో కలిపి ఐస్ క్రీమ్ తినకూడదు, ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
మామిడి పండు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
శీతల పానీయాలను తాగిన వెంటనే మామిడిని తినడం కూడా హానికరం.
ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తినరాదు.
ఇది వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వేసవిలో ఈ పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోండి