Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీపురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచే చెర్రీ పండ్లు

మధుమేహం అదుపులో వుండాలంటే.. చెర్రీ పండ్లు తినాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని ఆంథోసయనిన్స్ అనే పోషకాలు.. క్లోమగ్రంథిలో ఇన

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (16:35 IST)
మధుమేహం అదుపులో వుండాలంటే.. చెర్రీ పండ్లు తినాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని ఆంథోసయనిన్స్ అనే పోషకాలు.. క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. అందువల్ల చెర్రీ పండ్లను తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో వుంటాయి. తద్వారా మధుమేహం అదుపులో వుంటుంది. 
 
అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండే చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. చెర్రీస్‌లో వుండే లో కేలరీలు బరువును సులభం తగ్గిస్తాయి. ముఖ్యంగా పొట్టను కరిగిస్తుంది. విటమిన్ బి, థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బీ6 జీవక్రియను మెరుగుపరుస్తుంది. 
 
ఇందులో నీటి శాతం ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలో ఎనర్జీ స్థాయులు పెరుగుతాయి. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అలాగే చెర్రీ పండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇందులోని విటమిన్ ఎ, సీ, స్త్రీపురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి.  మైగ్రేన్, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం