బాదం పేస్ట్, బొప్పాయి గుజ్జుతో మేలెంత..?

ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:06 IST)
ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె,  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. 
 
అలాగే బాదం పేస్ట్, మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్క్రబ్‌తో శుభ్రం చేసి, నీటితో కడిగేస్తే మృదువైన చర్మం చేకూరుతుంది. 
 
శనగపిండి, చిటెకెడు పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగిస్తే ముఖంపై గల జుట్టు తొలగిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

తర్వాతి కథనం
Show comments