Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు.. బరువుకు చెక్ పెట్టాలంటే..

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:53 IST)
అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. ప్రతిరోజూ అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్రరక్తకణాలో ఇనుము శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. 
 
ఎర్రరక్తకణాలు పెరగడంతో పాటు ఐరన్‌ను పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
సహజంగా బరువు కోల్పోవాలనుకునే వారు అరటి పండు తీసుకుంటే మంచిది. ఇది ఆకలిని నియంత్రించి వేళకు మితంగా భోజనం తీసుకునేలా అరటి మనల్ని ప్రేరేపిస్తుంది. అరటి పండ్ల ద్వారా లభించే పొటాషియం మిమ్మల్ని గుండె సంబంధిత సమస్యలకు దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments