పరగడుపున స్వీట్లు తింటున్నారా?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:45 IST)
పరగడుపున స్వీట్లు, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని, అజీర్తి వెంటాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పరగడుపున ఎలాంటి పదార్థాలకు దూరంగా వుండాలో కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అదీ పరగడుపున సిట్రస్ పండ్లను తీసుకోకూడదు. 
 
ఉదయం పూట సిట్రస్ పండ్లను తీసుకుంటే అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉదయం పూట బలవర్ధకమైన ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇంకా కారం అధికంగా వుండే పదార్థాలను తీసుకోకూడదు. 
 
ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. కార్బోహైడ్రేడ్లు వున్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్ డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే.. టమోటాలను కూడా పరగడుపున తీసుకోవడం చేయకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ వుండటంతో పరగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments