Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున స్వీట్లు తింటున్నారా?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:45 IST)
పరగడుపున స్వీట్లు, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని, అజీర్తి వెంటాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పరగడుపున ఎలాంటి పదార్థాలకు దూరంగా వుండాలో కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అదీ పరగడుపున సిట్రస్ పండ్లను తీసుకోకూడదు. 
 
ఉదయం పూట సిట్రస్ పండ్లను తీసుకుంటే అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉదయం పూట బలవర్ధకమైన ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇంకా కారం అధికంగా వుండే పదార్థాలను తీసుకోకూడదు. 
 
ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. కార్బోహైడ్రేడ్లు వున్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్ డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే.. టమోటాలను కూడా పరగడుపున తీసుకోవడం చేయకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ వుండటంతో పరగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments