Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 యేళ్లు నిండాయా? ఐరన్ వున్న పదార్థాలు తినాల్సిందే..

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (12:37 IST)
ఇటీవలికాలంలో అనారోగ్యంబారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు వివిధ రకాల జబ్బుల బారినపడుతున్నారు. దీనికి కారణం వయసుతో పాటు.. తీసుకుంటున్న ఆహరంలో మార్పులు రావడమే. చాలా మంది వేళుకు ఏం తింటున్నామా అనే విషయాన్ని పట్టించుకోరు. అందుకే వివిధ రకాల జబ్బులబారిన పడుతుంటారు. అయితే, 40 యేళ్లుదాటిన వారు మాత్రం విధిగా తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యదాయక జీవనశైలిని అలవర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే డైట్‌ తీసుకుంటే గుండె జబ్బులు, అల్జీమర్స్‌, కొన్ని రకాల కేన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు. డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు వచ్చిపడే సమయమిది. అందువల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, యాంటీ ఆక్సిడెంట్లు, నట్స్‌, ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
యాంటీ ఆక్సిడెంట్లు : పండ్లు, కూరగాయలు, బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. 
నట్స్‌ : పీనట్స్‌, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ, విటమిన్‌ బి లభిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
 
ఐరన్‌ : మాంసాహారంలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. వారంలో రెండు రోజులు డైట్‌లో నాన్‌ వెజ్‌ ఉండేలా చూసుకోవాలి. శాకాహారులైతే ధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments