Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం తర్వాత సోంపు గింజలు నమిలితే?

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (12:40 IST)
సోంపు గింజలు. వీటిని తరచుగా మనం భోజనం చేసాక నోట్లో వేసుకుని నములుతుంటాం. ఈ సోంపు గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. తిమ్మిర్లు, నొప్పి, గ్యాస్ట్రిక్ రుగ్మతలు వంటి కడుపు సంబంధ సమస్యలకు ఇది చాలా ప్రభావవంతమైన ఔషధం. ఇది తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు, కాబట్టి భోజనం చేసాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినవచ్చు.
 
రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు తినడం మేలు చేస్తుంది. బెల్లం కలిపి తింటే మంచిది. పసిబిడ్డలకు కడుపు నొప్పి తొలగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ 5-6 గ్రాముల సోంపును తీసుకోవడం వల్ల కాలేయం, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. సోంపును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
వేయించిన సోంపును పంచదార మిఠాయితో కలిపి తింటే కఫం, దగ్గును దూరం చేస్తుంది. అత్తి పండ్లతో సోంపును కలిపి తింటే దగ్గు, బ్రాంకైటిస్ దూరమవుతాయి. ఉబ్బసం చికిత్సలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments