Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం తర్వాత సోంపు గింజలు నమిలితే?

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (12:40 IST)
సోంపు గింజలు. వీటిని తరచుగా మనం భోజనం చేసాక నోట్లో వేసుకుని నములుతుంటాం. ఈ సోంపు గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. తిమ్మిర్లు, నొప్పి, గ్యాస్ట్రిక్ రుగ్మతలు వంటి కడుపు సంబంధ సమస్యలకు ఇది చాలా ప్రభావవంతమైన ఔషధం. ఇది తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు, కాబట్టి భోజనం చేసాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినవచ్చు.
 
రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు తినడం మేలు చేస్తుంది. బెల్లం కలిపి తింటే మంచిది. పసిబిడ్డలకు కడుపు నొప్పి తొలగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ 5-6 గ్రాముల సోంపును తీసుకోవడం వల్ల కాలేయం, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. సోంపును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
వేయించిన సోంపును పంచదార మిఠాయితో కలిపి తింటే కఫం, దగ్గును దూరం చేస్తుంది. అత్తి పండ్లతో సోంపును కలిపి తింటే దగ్గు, బ్రాంకైటిస్ దూరమవుతాయి. ఉబ్బసం చికిత్సలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments