Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

సిహెచ్
మంగళవారం, 2 జులై 2024 (19:36 IST)
చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది.
జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది.
నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే ఇది కూడా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
సీతాఫలంలో చక్కెర అధికం, ఈ పండును ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
బెర్రీ పండ్లులోని అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకానికి దారితీస్తుంది, భోజనం తర్వాత బెర్రీలు తినడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

భక్తులకు వాటర్ బాటిళ్లు ఆ ధరకే విక్రయించాలి.. టీటీడీ వార్నింగ్

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments