అమ్మో.. రాత్రి పూట పెరుగు తింటున్నారా...?

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (18:47 IST)
పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగు అన్నాన్ని మూడుపూటలా తినేస్తుంటారు. అయితే రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. 
 
సాధారణంగా రాత్రిపూట పిల్లలు పెరుగు అన్నం అడిగితే పెట్టరు. ఎందుకంటే జలుబు చేస్తుందని పెట్టరు. వాస్తవానికి పెరుగన్నం తినొచ్చా.. లేదా అన్నది తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుతూ ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును ఎక్కువగా తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తలనొప్పి, జలుబుతో బాధపడేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు లేని వారు రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగన్నం తినేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

విజయ్ నేరుగా వచ్చి పరామర్శించలేదు.. రూ.20లక్షలు తిప్పి పంపిన కరూర్ బాధితురాలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments