Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం, ఎందుకని?

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:43 IST)
విపరీతమైన పని ఒత్తిడి. గంటల గంటలు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ వర్క్. అక్కడే కూర్చుని తిండి. ఇంకా కాఫీలు, అల్పాహారాలు అన్నీ అక్కడే కానించేయడం. ఇలా చేస్తే శరీరం గుల్లవుతుంది. ఇలా చేసే వాటిలో మధుమేహం కూడా వుంటుంది. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.
 
* త్వరగా అలసిపోవడం, నీరసం. 
* శరీరం నిస్సత్తువగా మారడం.
* పనిలో ఆసక్తి లేకపోవడం.
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం.
* తరచూ మూత్ర విసర్జన చేయడం.
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం. 
* కంటి చూపు మందగించడం.
* కీళ్ళనొప్పులు.
* ఒంటినొప్పులు. 
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం.
* కడుపులో నొప్పి.
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం.  
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం.
* శృంగార కోరికలు సన్నగిల్లడం.
* చర్మం ముడత పడటం.
* రక్తహీనత.
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments