Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువ, గోమూత్రాన్ని కలిపి తాగుతుంటే..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:03 IST)
బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూర్చోవడం వంటి వన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైత్యం ప్రకోపించడం వలన ఈ వ్యాధి కలుగుతుంది. 
 
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసాలలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణాన్ని తేనెలో కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద వ్యాధి తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణం, త్రికటుకములు.. వీటిలో ఆవు నెయ్యి... నేతిని నాలుగు రెట్లు గోమూత్రాన్ని కలిపి పక్వమయ్యే వరకూ కాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకురసం వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణం, శంఖపుష్పి చూర్ణం, స్వర్ణభస్మం కలిపి తాగినచో ఉన్మాదం, అపస్మారకం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments