Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువ, గోమూత్రాన్ని కలిపి తాగుతుంటే..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:03 IST)
బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూర్చోవడం వంటి వన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైత్యం ప్రకోపించడం వలన ఈ వ్యాధి కలుగుతుంది. 
 
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసాలలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణాన్ని తేనెలో కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద వ్యాధి తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణం, త్రికటుకములు.. వీటిలో ఆవు నెయ్యి... నేతిని నాలుగు రెట్లు గోమూత్రాన్ని కలిపి పక్వమయ్యే వరకూ కాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకురసం వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణం, శంఖపుష్పి చూర్ణం, స్వర్ణభస్మం కలిపి తాగినచో ఉన్మాదం, అపస్మారకం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments