పానీపూరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా?

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (16:44 IST)
పానీపూరీని గోల్గప్ప అని కూడా అంటారు, దీన్ని తినడం వల్ల కలిగే 8 నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పానీపూరీలోని నీరు చెడుగా ఉంటే పిల్లలకు టైఫాయిడ్ రావచ్చు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
 
అధిక మొత్తంలో పానీపూరీ నీరు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.
 
పానీపూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు. డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.
 
పానీపూరీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు సమస్య ఉంటుంది.
 
గోల్గప్పలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
 
పానీ పూరీని ఎక్కువగా తింటే పేగుల్లో మంట ఏర్పడవచ్చు. ఇది అల్సర్లకు కూడా కారణం కావచ్చు.
 
గోల్గప్పను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
 
ఎక్కువ పానీపూరీ నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

తర్వాతి కథనం
Show comments