Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తింటే ఎంత డేంజరో తెలుసా?

Parota
Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (13:41 IST)
పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
 
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments