Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటికి 'కటకం' ముప్పు... 'సి' పరీక్షతో చెక్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (12:27 IST)
శరీరంలోని అన్ని అవయవాలలోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవి. అయితే, నేత్రాలకు శుక్లాలకు ముప్పు వస్తుంది. వీటిని చాలా తేలికగా వదిలివేయడం వల్ల కంటి చూపును కోల్పోయే అవకాశం ఉంది. 
 
ప్రధానంగా కంటిలోని కటకం పారదర్శకంగా ఉంటే చూపు స్పష్టంగా కనబడుతుంది. కానీ వృద్ధాప్యంలో ఈ కటకం మీద మందమైన పొర ఏర్పడి.. శుక్లాల సమస్యకు దారితీస్తుంది. దీంతో చూపు మందగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి దారితీస్తున్న కారణాల్లో ఇదే ప్రధానమైంది. 
 
సాధారణంగా వయసుతో పాటే శుక్లం ముప్పూ పెరుగుతుంది. అంతమాత్రాన వృద్ధాప్యంలో ఇది అనివార్యమనుకోవటానికి వీల్లేదు. పర్యావరణ అంశాలతోనూ ఈ సమస్య రావొచ్చు. కాబట్టి ఆహార అలవాట్లను మార్చుకోవటం ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో కూడిన విటమిన్‌ 'సి' అధికంగా గల పదార్థాలను తినటం ద్వారా త్వరగా దీన్ని ఆలస్యం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments