Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలబడి భోజనం చేస్తే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (17:39 IST)
చాలామంది ఇటీవలి కాలంలో బఫె ఫుడ్ అంటూ నిలబడి భోజనం చేసేయడం కనబడుతుంది. ఏదో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ ప్రతిరోజూ ఇలా నిలబడి భోజనం చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. నిలబడి ఆహారం తీసుకునేవారు మోతాదుకి మించి ఎక్కువ తినేస్తారు, దీనితో జీర్ణం కాక అవస్థలు పడుతారు. అంతేకాదు, నిలబడి తినడాన్ని అలవాటుగా మార్చుకున్నవారు ఊబకాయానికి గురయ్యే అవకాశం వుందంటున్నారు.
 
నుంచుని ఆహారం తీసుకోవడం వల్ల అది నేరుగా గొంతు నుంచి పొట్టలో పడిపోయి అన్నవాహికపై దుష్ప్రభావం చూపుతుంది. నిలబడి తినేవారిలో అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. నిలబడి ఆహారం తీసుకునేవారిలో పేగులు కుంచించుకుపోవడం వంటి సమస్య రావచ్చు.
 
ఆహారాన్ని ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తే మంచి ఫలితాలు వుంటాయంటారు నిపుణులు.
నిలబడి భోజనం చేయడం వల్ల చికాకుగా వుంటుంది, దాంతో ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం వుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments