Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:52 IST)
కొందరికి ఆఫీసు పని వలన తలనొప్పి వస్తుంది. మరికొందరికి ఇంటి ఇబ్బందుల వలన కూడా తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఆలోచిస్తే కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన ఎక్కువగా ఉండాకూడదు. ఒకవేళ అలావున్నట్టైతే మధుమేహ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..
 
ముందుగా ఒక బ్రౌన్ కాగితాన్ని కత్తిరించి ఆ పేపర్‌ను వెనిగర్‌లో కాసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఈ కాగితాన్ని నుదుటిపై 10 నిమిషాల పాటు అలానే పెట్టుకోవాలి. తద్వారా తలనొప్పి మటుమాయం అవుతుంది. 
 
చేతులను 15 నిమిషాల పాటు అలానే ఊపడం వలన కూడా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందంటే.. తల లోపలి భాగంలో రక్తనాళాలు నొక్కుకుపోవడం వలనే వస్తుంది. కనుక అప్పుడప్పుడు చేతులను కదిలిస్తూ ఉండాలి. అలాగని అదేపనిగా చేతులను ఊపడడం కూడా అంత మంచిది కాదు. మీరు ఊపే 5 లేదా 10 నిమిషాలలోనే తలనొప్పి తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments