Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది

సిహెచ్
శనివారం, 6 జనవరి 2024 (22:08 IST)
సాధారణంగా, క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను సక్రమంగా స్రవించకపోవడం, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. కనుక చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధిని అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాము. 
మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే తగ్గుతుంది. నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే మధుమేహం తగ్గుతుంది.

క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్‌ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. రోజుకు ఒక అరగంట పాటు వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. దీనివల్ల గ్లూకోజ్‌ క్రమబద్ధీకరించబడుతుంది. క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం వంటివి పూర్తిగా మానేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

తర్వాతి కథనం
Show comments