Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతినిద్ర ఆరోగ్యానికి హానికరమా..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:19 IST)
కొందరు భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. దీనితో వారి జన్మధన్యమైనట్టు భావిస్తుంటారు. మరి కొందరైతే చదువుకోవాలనే నెపం ఉన్నప్పటికీ పుస్తకం పట్టీ పట్టగానే తూగుతూ నిద్రలోకి జారిపోతుంటారు. ఏదైనా పనిచేయాలని నిద్రమాని ఉత్సాహంగా ఉండాలనుకుని తిన్నవెంటనే ముసుగులోకి చేరి నిద్రపోతారు.
 
ఇలా అతినిద్రకు కారణం మెదడు పొరల్లో కనురెప్పలమాటున కొవ్వు తెరలు పేరుకొని ఉండడమేనని ఇందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కనురెప్పల మాటున కొవ్వు పేరుకుని ఉండడం వలన మెదడు అలసిపోతుంది. తద్వారా అతినిద్ర ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. 
 
ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ప్రతి రోజూ రాత్రి నేలములక వేరులు తేనెతో చాది కల్కం వేసుకోవాలి. అలా చేసి నిమ్మరసం, తేనె వాడుతుంటే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments