కరోనా కాలంలో జలుబు మంచిదే, అది వస్తే ఇది రాదంటున్న పరిశోధకులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:19 IST)
జలుబు. కూర్చోనీయదు, పడుకోనీయదు. జలుబు వచ్చినవారికే తెలుస్తుంది ఆ బాధ. బహు చెడ్డది జలుబు. చాలా ఇబ్బంది పెడుతుంది. వళ్లంతా హూనం చేస్తుంది. ఐతే ఈ జలుబు ఈ కరోనా కాలంలో మంచిదేనంటున్నారు పరిశోధకులు. ఎందుకో తెలుసా?
 
సహజంగా సీజన్లు మారుతున్నప్పుడు జలుబు చేయడం మామూలే. ఐతే ఇలాంటి జలుబులు ఇప్పుడు మంచివని అంటున్నారు సైంటిస్టులు. ఈ జలుబు కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఫలితంగా కరోనావైరస్ రాకుండా ఇది అడ్డుకుంటుందని అంటున్నారు.
 
అధ్యయనంలో భాగంగా గతంలో కరోనావైరస్ కారణంగా జలుబు చేసిన రోగులను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మెమొరీ బి కణాలను వైరస్‌ను గుర్తుపెట్టుకుని వాటిని పారదోలతాయట.
 
ఒకవేళ తిరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా ఈ కణాలు అడ్డుకుంటాయట. దానికి కారణంగా జలుబు చేసిన తర్వాత కొన్ని రోజుల వరకూ మెమొరీ కణాలు అలాగే వుండిపోతాయట. అందువల్ల జలుబు చేసిన వారికి కరోనావైరస్ అంత త్వరగా రాకపోవచ్చని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

శబరిమల ఆలయం బంగారం మాయం.. నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్

ఈశాన్య రుతుపవనాల ఆగమనం - తెలంగాణాలో వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments