Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిక్ వ్యాధి వున్నవారు మామిడిని తినవచ్చా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (22:54 IST)
మధుమేహం వున్నవారు మామిడికాయలు తినరాదని అంటారు. ఐతే మధుమేహంతో బాధపడుతూ మామిడిపండు తినాలనిపిస్తే.. పగటిపూట తినడం మంచిదని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందుకంటే... పగటిపూట శరీరం యొక్క జీవక్రియ రేటు బాగానే ఉంటుంది.


అదే సమయంలో, మామిడిలో ఉండే చక్కెరలో 30 శాతం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుందని అధ్యయనం పేర్కొంది. కాలేయంలో... మామిడి పండు చక్కెర యొక్క జీవక్రియ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి మధుమేహం వున్నవారు మామిడి తీసుకోవడం సమస్యగా ఉంటుంది.

 
మామిడి పండ్లలో చాలా కేలరీలు చక్కెర నుండి వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు, మామిడిపండ్లు తినాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments