Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 రాష్ట్రాలను చుట్టేస్తూ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది..?

ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (15:51 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ్యలో ఉన్నా... ఒకటి రెండు రైళ్ళ గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ రెండు రైలు బండ్లు మాత్రమే అత్యంత దూరం ప్రయాణిస్తుంటాయి. అలాంటి వాటిలో వివేక్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కాగా, రెండోది హిమసాగర్ ఎక్స్‌ప్రెస్.
 
ఇది ఉత్తర అస్సోంలోని డిబ్రూగఢ్ - కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4233 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి, 55 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలును స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ రైలు లుథియానా, న్యూఢిల్లీ, భోపాల్, నాగపూర్, విజయవాడ, తిరుపతి, సేలం, కోయంబత్తూరు మొదలైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంటుంది. ఈ రైలు జర్నీ 80 గంటల 15 నిమిషాల పాటు సాగుతుంది. 
 
ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 3709 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి చేరుకునేందుకు ఈ ట్రైన్‌కు మొత్తం 71 గంటల 50 నిముషాలు పడుతుంది. ఈ రైలు మొత్తంగా 67 రైల్వే స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఈ రెండు రైళ్లు మాత్రమే దేశంలో సుదూర దూర ప్రయాణించే రైళ్లు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments