Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ యువతిపై వలంటీరు అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవలంటీర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళపై వారు ఈ తరహా అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. తాజగా తల్లిదండ్రులు లేని అనాథ యువతిపై ఒక వలంటీర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రెంటికోట గ్రామంలో ఓ దళిత యువతి తల్లిదండ్రులు కొన్నినెలల క్రితం చనిపోయారు. పైగా, ఆమెకు తోడబుట్టినవారు, బంధువులు కూడా లేరు. ఉన్నవారు కూడా దగ్గరకు చేరదీయలేదు. దీంతో ఆమె మందస మండలంలో యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని వరండాల్లో పనుకునేది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన వలంటీరు కణితి బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భందాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, వలంటీరును అరెస్టు చేయకుండా వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం