Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,441 ఎలక్ట్రిక్ బైకులను రీకాల్ చేసిన ఈ-స్కూటర్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (13:18 IST)
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా బైకులను ప్రతి కంపెనీ తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైకుల్లో అమర్చిన బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఈ పేలుడు సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఈ-బైక్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇటీవల పూణెలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైకులను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్ని బైకులను పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
అందుకే ఆ బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్టు వివరించింది. ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లకు అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments