Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,441 ఎలక్ట్రిక్ బైకులను రీకాల్ చేసిన ఈ-స్కూటర్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (13:18 IST)
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా బైకులను ప్రతి కంపెనీ తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైకుల్లో అమర్చిన బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఈ పేలుడు సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఈ-బైక్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇటీవల పూణెలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైకులను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్ని బైకులను పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
అందుకే ఆ బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్టు వివరించింది. ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లకు అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments