Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీతో భేటీ అయిన ఏపీ గవర్నర్ హరిచందన్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (12:34 IST)
ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. వారిద్దరూ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇప్పటికే కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కూడా ఢిల్లీలోనే ఉన్న ఆయన శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆదివారం కూడా అక్కడే ఉండి సోమవారం సాయంత్రానికి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా నివేదికలు తెప్పించుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా, తెలంగాణ, తమిళనాడు గవర్నర్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఇపుడు ఏపీ గవర్నర్ హరిచందన్‌ కూడా ఢిల్లీకి వెళ్లి ఈ నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో వివిధ రాష్ట్రాల గవర్నర్లు వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments