Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ కిషోర్‌తో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ చర్చలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ చర్చలు ఆదివారం కూడా జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయావకాశాలపై వారు చర్చిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఆ రాత్రికి ప్రగతి భవన్‌లోనే బస చేసిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఉదయం కూడా సీఎం కేసీఆర్‌తో మరో దఫా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల కోసం తెరాసతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తన బృందంతో సర్వే చేయించారు. 
 
ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను ఆయన సీఎం కేసీఆర్‌‍కు అందించారు. ఆ తర్వా 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. పైగా, సీఎం కేసీఆర్‌తో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పని చేస్తానని ఈ సందర్భంగా పీకే స్పష్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments