Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:20 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. వివిధ పథకాలకు ముఖ్యంగా, అర్హులైన పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్‌ పథకానికి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.89,155 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.79,145 కోట్లతో పోల్చితే ఇది ఇపుడు దాదాపు 12.6 శాతం అధికం. 
 
ఈ రూ.89,155 కోట్లలో ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకు రూ.86,175, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.2,980 కోట్లు చొప్పున కేటాయించారు. అదేసమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకాన్ని రెండుగా విభజించనున్నారు. పీఎంఎస్ఎస్‌వైకి రూ.3,365 కోట్లు, జాయీత ఆరోగ్య మిషన్‌కు రూ.29,085.26 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.7,200 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.6,412 కోట్లతో పోలిస్తే రూ.12 శాతం అధికం.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments