Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:20 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. వివిధ పథకాలకు ముఖ్యంగా, అర్హులైన పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్‌ పథకానికి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.89,155 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.79,145 కోట్లతో పోల్చితే ఇది ఇపుడు దాదాపు 12.6 శాతం అధికం. 
 
ఈ రూ.89,155 కోట్లలో ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకు రూ.86,175, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.2,980 కోట్లు చొప్పున కేటాయించారు. అదేసమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకాన్ని రెండుగా విభజించనున్నారు. పీఎంఎస్ఎస్‌వైకి రూ.3,365 కోట్లు, జాయీత ఆరోగ్య మిషన్‌కు రూ.29,085.26 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.7,200 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.6,412 కోట్లతో పోలిస్తే రూ.12 శాతం అధికం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments