Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:20 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. వివిధ పథకాలకు ముఖ్యంగా, అర్హులైన పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్‌ పథకానికి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.89,155 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.79,145 కోట్లతో పోల్చితే ఇది ఇపుడు దాదాపు 12.6 శాతం అధికం. 
 
ఈ రూ.89,155 కోట్లలో ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకు రూ.86,175, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.2,980 కోట్లు చొప్పున కేటాయించారు. అదేసమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకాన్ని రెండుగా విభజించనున్నారు. పీఎంఎస్ఎస్‌వైకి రూ.3,365 కోట్లు, జాయీత ఆరోగ్య మిషన్‌కు రూ.29,085.26 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.7,200 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.6,412 కోట్లతో పోలిస్తే రూ.12 శాతం అధికం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments