Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:20 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. వివిధ పథకాలకు ముఖ్యంగా, అర్హులైన పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్‌ పథకానికి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.89,155 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.79,145 కోట్లతో పోల్చితే ఇది ఇపుడు దాదాపు 12.6 శాతం అధికం. 
 
ఈ రూ.89,155 కోట్లలో ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకు రూ.86,175, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.2,980 కోట్లు చొప్పున కేటాయించారు. అదేసమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకాన్ని రెండుగా విభజించనున్నారు. పీఎంఎస్ఎస్‌వైకి రూ.3,365 కోట్లు, జాయీత ఆరోగ్య మిషన్‌కు రూ.29,085.26 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.7,200 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.6,412 కోట్లతో పోలిస్తే రూ.12 శాతం అధికం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments