Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో గుజ్జులో పాలను పట్టించి ముఖానికి పట్టిస్తే..

Webdunia
శనివారం, 21 మే 2016 (17:39 IST)
టొమాటోల గుజ్జులో పాలను కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతిలీనుతుంది. ఒక బౌల్‌లో టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో  ఓట్‌మీల్‌, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ఎండ తాకిడికి కమిలిన చర్మంలో నిగారింపువస్తుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టొమాటో రసం, మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. ఒక టొమాటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి గుణం ఉంటుంది.
 
టొమాటోలను గుజ్జుగా చేసి దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments