Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో గుజ్జులో పాలను పట్టించి ముఖానికి పట్టిస్తే..

Webdunia
శనివారం, 21 మే 2016 (17:39 IST)
టొమాటోల గుజ్జులో పాలను కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతిలీనుతుంది. ఒక బౌల్‌లో టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో  ఓట్‌మీల్‌, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ఎండ తాకిడికి కమిలిన చర్మంలో నిగారింపువస్తుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టొమాటో రసం, మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. ఒక టొమాటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి గుణం ఉంటుంది.
 
టొమాటోలను గుజ్జుగా చేసి దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments