Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (19:04 IST)
పురాణాల ప్రకారం శ్రీ మహా లక్ష్మీదేవి తామర పువ్వులో నుంచి ఉద్భవించింది. అందుకే అమ్మవారికి లక్ష్మీపూజ సమయంలో ఎనిమిది తామర పువ్వులు సమర్పిస్తారు. దీపావళి లక్ష్మీ పూజలో ఎనిమిది తామర పువ్వులను సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సందర్భంగా లక్ష్మీ బీజ మంత్రాన్ని పఠించాలి. మంత్రం పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును స్వాగతించడంలో కూడా సహాయపడుతుంది.
 
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః॥" అనే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. సర్వశుభాలు చేకూరుతాయి. ఎనిమిది తామర పూలను సమర్పించి మహాలక్ష్మీ దేవి ముందు కూర్చుని ఈ లక్ష్మీ బీజ్ మంత్రాన్ని జపించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

లేటెస్ట్

Goddess Lakshmi: పగటి పూజ నిద్రపోయే వారింట లక్ష్మీదేవి వుండదట

22-08-2025 శుక్రవారం ఫలితాలు - పుణ్యకార్యంలో పాల్గొంటారు...

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

తర్వాతి కథనం
Show comments