Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:03 IST)
దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని విశ్వాసం. అందుకే దీపాలను వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దీపావళి రోజున దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి,శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి తర్వాత మీరు వెలిగించిన దీపాలను నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలి. అయితే చాలామంది ఇంట్లో అనేక దీపాలను కూడా ఉంచుతారు. 
 
ఇది తప్పు. నిజానికి పాత దీపం ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీని పెంచుతుంది. అందుకే దీపావళి తర్వాత వాటిని నదుల్లో వదిలేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపావళి తర్వాత నదిలో దీపాలు వెలిగించాలంటే ఇదే కారణం. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో శుభ ఫలాలను పొందవచ్చు. జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 5 రోజులకే బోయ్‌ఫ్రెండ్‌తో భార్య ఏకాంతంగా, గిలగిలలాడిన భర్త

ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఫేస్‌బుక్ ఫ్రెండ్ అమ్మాయి కోసం వెళితే కట్టేసి కొట్టారు...

భారీ వర్షాలు- గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబును నమస్కరించిన రోబో.. ఎక్కడో తెలుసా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

తర్వాతి కథనం
Show comments