దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:03 IST)
దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని విశ్వాసం. అందుకే దీపాలను వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దీపావళి రోజున దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి,శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి తర్వాత మీరు వెలిగించిన దీపాలను నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలి. అయితే చాలామంది ఇంట్లో అనేక దీపాలను కూడా ఉంచుతారు. 
 
ఇది తప్పు. నిజానికి పాత దీపం ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీని పెంచుతుంది. అందుకే దీపావళి తర్వాత వాటిని నదుల్లో వదిలేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపావళి తర్వాత నదిలో దీపాలు వెలిగించాలంటే ఇదే కారణం. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో శుభ ఫలాలను పొందవచ్చు. జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

తర్వాతి కథనం
Show comments