Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీపూజ.. పాలు, నెయ్యిని మరవకండి.. సాయంత్రం 5.55 గంటల నుంచి..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:01 IST)
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను తప్పకుండా ఆచరించాలి. ఆరోజు తప్పకుండా ధనలక్ష్మీ పూజ చేయాలి. దీపావళి రోజున దీపాలను వెలిగించడమే లక్ష్మీపూజలుగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం. దీపాల యొక్క సముదాయం పెట్టడమంటేనే లక్ష్మీదేవిని ఆ రూపంలో కూడా పూజించటమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమయితే ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
లక్ష్మీ అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు. ఏ రూపంలో అయినా ఆమె అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ దేవి పక్కన విష్ణుమూర్తిని కూడా ఉంచితేనే ఆమెకు పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుందని చెబుతారు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ పూజను చేయవచ్చు. సాయంత్రం 5.55 గంటల నుంచి 08.25 గంటల్లోపు ఈ పూజను ముగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయడం.. పాలలలో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments