Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీపూజ.. పాలు, నెయ్యిని మరవకండి.. సాయంత్రం 5.55 గంటల నుంచి..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:01 IST)
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను తప్పకుండా ఆచరించాలి. ఆరోజు తప్పకుండా ధనలక్ష్మీ పూజ చేయాలి. దీపావళి రోజున దీపాలను వెలిగించడమే లక్ష్మీపూజలుగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం. దీపాల యొక్క సముదాయం పెట్టడమంటేనే లక్ష్మీదేవిని ఆ రూపంలో కూడా పూజించటమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమయితే ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
లక్ష్మీ అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు. ఏ రూపంలో అయినా ఆమె అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ దేవి పక్కన విష్ణుమూర్తిని కూడా ఉంచితేనే ఆమెకు పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుందని చెబుతారు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ పూజను చేయవచ్చు. సాయంత్రం 5.55 గంటల నుంచి 08.25 గంటల్లోపు ఈ పూజను ముగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయడం.. పాలలలో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

డిప్రెషన్ కారణమట.. 45 రోజుల పసికందును గొంతుకోసి చంపేసిన తల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

తర్వాతి కథనం
Show comments