Webdunia - Bharat's app for daily news and videos

Install App

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (16:44 IST)
భౌతిక శాస్త్రంలో ఈ యేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారాన్ని పంచుకున్నారు. క్యాంటమ్ ఫిజిక్స్‌లో వినూతన్న ఆవిష్కరణలు చేసినందుకుగాను వీరికి ఈ బహమతి దక్కింది. ఈ పురస్కారాన్ని గెలుచుకున్నవారిలో అలైన్ ఆస్పెక్ట్, క్లాసెర్, జెల్లింగర్‌లు ఉన్నారు. వీరికి 7.34 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నారు. 
 
క్వాంటమ్ సమాచార శాస్త్రానికి కొత్తదారులు తెరుస్తూ, బెల్ అసమానతలకు అతీతంగా ఫోటాన్లతో వారు సాగించిన పరిశోధనలకు ఈ యేడాది నోబెల్ బహుమతి ఇస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.
 
2022 సంపత్సరానికి ఈ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తల్లో అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‍లు ఉన్నారు. రెండు కణాలను ఒకదానికొకటి వేరుపడినప్పటికీ పరస్పరం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ అవి రెండూ ఏకశక్తిగా వ్యవహరించడాన్ని ఈ శాస్త్రవేత్తలు త్రయం కనుగొంది. ఈ సమాచారం ఆధారంగా సరికొత్త క్వాంటం టెక్నాలజీకి ఈ ఫలితాలు బాటలు వేశాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments