Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే..

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (15:38 IST)
తమ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆయన చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఎస్సీఎస్) కల్పిస్తామని ఆయన ప్రకటించారు. 
 
మంగళవారం కర్నూలులో పార్టీ సభ్యులతో మాట్లాడిన మాజీ మంత్రి.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటకు అనుగుణంగా ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పచ్చజెండా ఊపుతుందన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి కాబోదని, వీఆర్ఎస్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments