Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారు.. జగన్‌కు పక్షవాతం..? అనిత

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (10:59 IST)
ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేశారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తమతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్న విషయం తెలిస్తే జగన్ పక్షవాతం వస్తుందేమోనని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్ రెడ్డి గంజాయిని రాష్ట్ర పంటగా మార్చిమా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనిత ఎద్దేవా చేశారు. తిరుమల కొండపై గంజాయి పట్టుబడటం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఊసరవెల్లి శ్రీదేవి అని మంత్రి అమర్‌నాథ్ సంబోధించడం దారుణమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments