Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారు.. జగన్‌కు పక్షవాతం..? అనిత

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (10:59 IST)
ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేశారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తమతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్న విషయం తెలిస్తే జగన్ పక్షవాతం వస్తుందేమోనని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్ రెడ్డి గంజాయిని రాష్ట్ర పంటగా మార్చిమా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనిత ఎద్దేవా చేశారు. తిరుమల కొండపై గంజాయి పట్టుబడటం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఊసరవెల్లి శ్రీదేవి అని మంత్రి అమర్‌నాథ్ సంబోధించడం దారుణమన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments