Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (15:58 IST)
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడుని వివాహం చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విజయవాడ నగరం చిట్టి నగర్‌లో చోటుచేసుకుంది. ఈ యువతి కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది. 
 
వివరాలను పరిశీలిస్తే, చిట్టి నగర్‌కు చెందిన 19 యేళ్ల యువతికి ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని యువతి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
అయితే, ఆ యవతి తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తానికిగురైన ఆ యువతి ఈ నెల 24వ తేదీన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి యువతి మృతదేహం కోసం గాలించగా, రామవరప్పాడు వంతెన సమీపంలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments