Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (15:31 IST)
భారత రాష్ట్ర సమితి నేత, ఐఏఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ప్రభుత్వ అతిథి గృహాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యంగా వరంగల్ గెస్ట్ హౌస్‌లులో మురళి దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. 
 
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వరంగల్లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. 2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. దానికి సాక్ష్యం అప్పుడు సీఐగా ఉన్న ప్రస్తుతం వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అని చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments