Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ అడిగిన పాపానికి కుదులుతున్న కారులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (20:00 IST)
కదులుతున్న కారులోనే బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం తన ఇంటికి వెళ్లేందుకు ఎస్‌యూవీ వాహనాన్ని ఆపి లిఫ్ట్‌ అడిగింది. దీంతో కారులోపలికి ఎక్కిన తనపై కారు డ్రైవరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపిస్తోంది. 
 
అఘాయిత్యం అనంతరం ఆమెను జైసింగ్‌పూర్‌ కాల్వ సమీపంలో కిందకు పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించగా.. వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై జైసింగ్‌పూర్‌ సర్కిల్‌ అధికారి ప్రశాంత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్టు తెలిపారు. కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments