Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న మహిళపై తుపాకీ ఎక్కుపెట్టి...

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (07:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా నివశించే మహిళలను కొందరు కామాంధులు టార్గెట్ చేసుకున్నారు. ఇలాంటి మహిళలను గుర్తించి, తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఓ కామాంధుడు తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారం చేశాడు.  
 
యూపీలోని జాలౌన్ జిల్లాలోని ఉరయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. భర్త పని నిమిత్తం వెళ్లాడు. ఆ సమయంలో నలుగురు యువకులు కలిసి గోడ దూకి ఇంట్లోకి వచ్చారు. 
 
మహిళకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించి సామూహిక లైంగికదాడికి తెగపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు విషయాన్ని తన భర్తకు తెలియజేయగా అతను హుటాహుటిన ఇంటికి చేరుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments