Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భర్త వేధింపులు, మర్మాంగాన్ని కోసేసింది

Webdunia
బుధవారం, 18 మే 2022 (09:42 IST)
ఎవడితో కులుకుతున్నావ్ అంటూ ఆ భర్త నిత్యం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన భార్య పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమై అతడు మృతి చెందాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కొల్హాపూరు వ్యవసాయ క్షేత్రంలో వందన,ప్రకాష్ దంపతులు వుంటున్నారు. ఐతే భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం వుందని ప్రకాష్ కి అనుమానం. దీనితో తాగుడుకి బానిసయ్యాడు. నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

 
మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి ఎవడితో కులుకుతున్నావో చెప్పు అంటూ తీవ్రంగా వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన వందనా.... పదునైన కత్తి తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments