Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భర్త వేధింపులు, మర్మాంగాన్ని కోసేసింది

Webdunia
బుధవారం, 18 మే 2022 (09:42 IST)
ఎవడితో కులుకుతున్నావ్ అంటూ ఆ భర్త నిత్యం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన భార్య పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమై అతడు మృతి చెందాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కొల్హాపూరు వ్యవసాయ క్షేత్రంలో వందన,ప్రకాష్ దంపతులు వుంటున్నారు. ఐతే భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం వుందని ప్రకాష్ కి అనుమానం. దీనితో తాగుడుకి బానిసయ్యాడు. నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

 
మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి ఎవడితో కులుకుతున్నావో చెప్పు అంటూ తీవ్రంగా వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన వందనా.... పదునైన కత్తి తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments