Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)
నల్లగొండలోని శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఓ భూవివాదం పరిష్కారం కోసం శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే మహిళను చూసిన పోలీసు స్టేషను ఎస్సై తన ఛాంబరులోకి పిలిపించి రెండు గంటలపాటు అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధించాడు.
 
భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు అని ప్రశ్నిస్తూనే... నాకోసం చేపల కూర, చికెన్ కర్రీ, గ్రీన్ టీ పెట్టుకుని రావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయి. నాతో సహకరిస్తే నీకు మేలు కలుగుతుంది. ఐనా భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు, అతనితో వుండాలని నీకు లేదా, నాతో మంచిగా వుంటే కేసు పరిష్కారం త్వరగా చేసేస్తా అంటూ అభ్యంతరకరంగా మాట్లాడరనీ, అతను చెప్పినట్లు చేయకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం