Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష్ హత్య కేసులో బావే కీలక సూత్రధారి!

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (16:06 IST)
వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావతో పాటు మరికొంతమంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు.  
 
మరోవైపు శిరీష మృతదేహానికి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్యులు.. అత్యాచారం జరిగిందా? లేదా? అనేదాన్ని పరీక్షల్లో నిర్ధారించనున్నారు. పరీక్షల కోసం పరిగి నుంచి డాక్టర్‌ వైష్ణవి వచ్చారు. 
 
నీటికుంటలో పడినపుడు శిరీష కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శిరీష పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments