ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (11:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు మైనర్ బాలుళ్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. పైగా, విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా పొరిగింటి అబ్బాయిలే కావడం గమనార్హం. 
 
అయితే, ఆ కామాంధులు బెదిరింపులు శృతిమించిపోవడంతో తొమ్మిదేళ్ల బాలిక తల్లికి విషయం చెప్పింది. దీంతో బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికను వైద్య వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పొరిగింట్లో ఉన్న ఇద్దరు బాలురు ఇంట్లోకి చొరబడి బాలికను వేధించి అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన మైనర్లు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బాలికను బెదిరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments