Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (10:58 IST)
స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా సోమవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమవుతుంది. విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు హాజరువుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, ఆశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments