Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసామని చెప్తావా అంటూ మరోసారి రేప్ చేసిన వ్యక్తులు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:47 IST)
ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మాపైనే కేసు పెడతావా అంటూ మరోసారి అత్యాచారం చేసారు. మరోవైపు పోలీసులు సైతం తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగాదా జరిగిందని కేసు నమోదు చేసుకున్నారని బాధితురాలు వాపోయింది.

 
హిందూపురంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటికి సమీపంలో తగాదా జరిగింది. ఈ క్రమంలో మహిళపై కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు ఎవరూ లేని సమయంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు తగాదా కేసు కింద నమోదు చేసుకుని బాధితురాలిని పంపేసారు.

 
విషయం తెలుసుకున్న నిందితులు.. మహిళ ఇంట్లోకెళ్లి భౌతిక దాడి చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేసారు. దీనితో భయపడిపోయిన బాధితురాలు తన మకాం బెంగళూరుకు మార్చేసుకుంది. ఐతే అప్పటికీ వారు ఆమెను వదలకుండా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీ ముందు కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. నిందితులను అరెస్టు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించింది. మరోవైపు నిందితులకు ఓ పార్టీ మద్దతు పుష్కలంగా వుందనీ, అందువల్ల వారిపై కేసులు పెట్టేందుకు కూడా పోలీసులు భయపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments