Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకోనున్న జయసుధ?

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:22 IST)
సినీ నటి, మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2009లో గెలుపొందిన జయసుధ, 2014లో జయసుధ ఓడిపోయారు. జయసుధ గత కొంతకాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
 
ఇప్పటికే కన్వీనర్ ఈటల రాజేందర్‌తో చర్చలు జరిగాయి. బీజేపీలో చేరేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 21న బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
 
ఈ నెల 21 అమిత్ షా తెలంగాణలోని మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments