Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంట, ఎక్కడ చిక్కారంటే?

ఐవీఆర్
శనివారం, 17 ఆగస్టు 2024 (13:08 IST)
విజయవాడలోని భవానీపురంకి చెందిన ప్రేమికులు ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయిన జంటను తిరుపతిలోని తిరుచానూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురంకి చెందిన అలేఖ్య రెండు రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అలేఖ్య తిరుపతి తిరుచానూరులో వున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
దాంతో పోలీసులు ప్రేమికులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, మేజర్లమైన తామిద్దరం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలియజేసారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేసారు. కాగా వీరిద్దర్ని భవానీపురం పోలీసు స్టేషనులో అప్పగించనున్నట్లు తిరుచానూరు సీఐ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments