తెనాలిలో మైనర్ బాలికపై అత్యాచారం...

Webdunia
ఆదివారం, 21 మే 2023 (16:47 IST)
ఏపీలోని తెనాలిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కామాంధుడిని కొప్పుల రాజుగా గుర్తించారు. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని ఆమెకు మాయ మాటలు చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఆ తర్వాత బాలిక ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి చ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి వయసు 40 యేళ్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments